Category: National

రాజ్యసభకు సుధా మూర్తి.. మోడీ అనూహ్య నిర్ణయం కారణం ఇదే..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొంతసేపటికే.. మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్….

అతడి ఆచూకీ చెబితే అక్షరాల 10 లక్షలు మీవే..

ఇక ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ గురించి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ నిందితుడికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఒకవేళ ఆ నిందితుడికి సంబంధించి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు….

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే 4వ త్రైమాసికంలో తాము అంచనా వేసిన 5.9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వొచ్చన్నారు…..

ఫేస్ బుక్ క్రాష్.. ఇన్ స్టా లో ఎర్రర్..

మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్….

రామేశ్వరం కేఫ్ ఘటనలో.. కీలక విషయాలు వెలుగులోకి..

దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక….

గూగుల్ షాకింగ్ నిర్ణయం, గూగుల్ ప్లేస్టోర్ నుండి మ్యాట్రిమొనీ, షాదీ, నౌకరీ యాప్ లు అవుట్..!

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ ను తొలగించడం మొదలుపెట్టింది. దాదాపు పది ప్రముఖ కంపెనీలు గూగుల్ సర్వీస్ ఫీజులు….

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌.. కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం..!

ప్రధాన మంత్రి సూర్యఘర్‌ స్కీంకు కింద చేపట్టే సోలార్‌ ప్రాజెక్టుకు రూ.75,021 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024, ఫిబ్రవరి 13న పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా సోలార్‌ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారం పొంతాయని భావిస్తున్నారు…..

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం….

నెల రోజుల్లో పౌరసత్వం చట్టం అమలు..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్‌లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్‌ల కోసం సిద్ధమైంది. కేంద్ర….

భారత్‌ భారీగా ఆయుధాల కొనుగోలు.. మోదీ సర్కార్‌ ఏదో చేస్తోంది..!

భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్‌లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ మద్దతుదారుల గెలిచారు. కానీ నవజాజ్‌షరీఫ్, భుట్టోవాళ్ల పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్‌ వార్‌ తప్పదన్న….