ఫేస్ బుక్ క్రాష్.. ఇన్ స్టా లో ఎర్రర్..
మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్….
మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్….
దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక….
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ ను తొలగించడం మొదలుపెట్టింది. దాదాపు పది ప్రముఖ కంపెనీలు గూగుల్ సర్వీస్ ఫీజులు….
ప్రధాన మంత్రి సూర్యఘర్ స్కీంకు కింద చేపట్టే సోలార్ ప్రాజెక్టుకు రూ.75,021 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024, ఫిబ్రవరి 13న పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా సోలార్ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారం పొంతాయని భావిస్తున్నారు…..
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం….
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర….
భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ఖాన్ పార్టీ మద్దతుదారుల గెలిచారు. కానీ నవజాజ్షరీఫ్, భుట్టోవాళ్ల పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్ వార్ తప్పదన్న….
ఇక లోక్సభ ఎన్నికల్లో అందరి చూపు కరీంనగర్పై ఉంది. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్కుమార్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్….
పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించిన కోర్టు….
భారత్కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే….