Category: National

జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక..

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ….

ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే…

ఆధార్‌ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన సందర్భంగా యూఐడీఏఐ ఆధార్‌ అప్‌డేట్‌ ప్రక్రియ చేపట్టింది. 2023 జనవరి నుంచి ఈ అవకాశం కల్పించింది. ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే చాలా వరకు అప్‌డేట్‌ చేసుకోకపోవడంతో క్రమంగా గడువు….

AP

ఎన్టీఆర్ కు భారతరత్న.. మోడీ సంచలన నిర్ణయం..

ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఆయన. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలందరూ ఆరాధ్యుడిగా భావిస్తారు.తెలుగువారి ఆత్మగౌరవానికి సూచికగా ఎన్టీఆర్ ను కొలుస్తారు. అలాంటి నేతకు జాతీయస్థాయిలో….

సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఇవీ.. కేంద్రం ఏం చేస్తుంది.

దాదాపు ఐదేళ్లు అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టిన కేంద్రం.. 2024 పార్లమెంటు ఎన్నికల వేళ సీఏఏ అమలు చేస్తున్నట్లుల ప్రకటించింది. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలును తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం చీఫ్‌ విజయ్‌….

సిఏఏకు కేంద్రం నోటిఫికేషన్.. ..

సి ఏ ఏ స్థూలంగా చెప్పాలంటే పౌరసత్వ సవరణ చట్టం.. దీనిని కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించింది. దీని అమలుకు నడుం బిగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అడ్డు చెప్పారు…..

మోడీ సర్కార్ రూ.3 లక్షల రుణం.. దరఖాస్తుల వెల్లువ..

పీఎం విశ్వకర్మ యోజన కింద 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. దీనిద్వారా ఐదేళ్లలో 30 లక్షల మంది చేతివృత్తుల వారికి రూ.13 వేల కోట్లు రుణసాయం అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు ఎలాంటి….

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోడీ..

కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా….

రాజ్యసభకు సుధా మూర్తి.. మోడీ అనూహ్య నిర్ణయం కారణం ఇదే..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొంతసేపటికే.. మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్….

అతడి ఆచూకీ చెబితే అక్షరాల 10 లక్షలు మీవే..

ఇక ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ గురించి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ నిందితుడికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఒకవేళ ఆ నిందితుడికి సంబంధించి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు….

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే 4వ త్రైమాసికంలో తాము అంచనా వేసిన 5.9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వొచ్చన్నారు…..