Category: National

ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ.. కస్టడీ పొడిగించమని కోరనున్న ఈడీ..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.   ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్….

పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కాశ్మీర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పునరుద్ఘాటించారు.   “పిఓకే భారతదేశంలో అంతర్భాగమని బీజేపీ విశ్వసిస్తుంది. POKలో నివసిస్తున్న ముస్లింలు, హిందువులు కూడా భారతీయులే…..

ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం: ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును….

కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ.. నిజామాబాద్‌లో ఈడీ బృందాల దర్యాప్తు..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కవిత, కేజ్రీవాల్ లను అరెస్ట్ చేసిన ఈడీ.. వారిద్దరినీ కస్టడీకి తీసుకుంది. కవిత ఈడీ కస్టడీ శనివారం(మార్చి23)తో ముగియగా.. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది….

ఈడీ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. తిరస్కరించిన న్యాయస్థానం….

మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా నమోదు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బుధవారం మార్చి 27….

కాంగ్రెస్‌ రెండో లిస్ట్‌ రిలీజ్‌….

తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి ఛాన్స్‌ దక్కింది. పెద్దపల్లి(ఎస్పీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి స్థానానికి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌(ఎస్సీ) నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం….

నేడు కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ.. 10 రోజుల కస్టడీ కోరే అవకాశం….

లిక్కర్ స్కామ్ కేసులో అర్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. సివిల్ లైన్‌లోని తన నివాసంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.  ….

బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో బిగ్ షాక్ తగిలింది. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి….

2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు….

బుల్లెట్ రైలును వేగంగా పట్టాలకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైభవ్ స్వయంగా వెల్లడించారు. రైజింగ్ భారత్….

దక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్…

దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో 130 నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో కర్ణాటకలో 28 స్థానాలకు….