Category: National

జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు. త్వరలోనే కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని వెల్లడించారు.   జమ్ము కశ్మీర్….

మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

మూడో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 12) నుంచి ప్రారంభంకానుంది.  ….

క్షమాపణలను అంగీకరించం.. చర్యలకు సిద్ధంగా ఉండండి.. పతంజలిపై సుప్రీం సీరియస్

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణల క్షమాపణను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పతంజలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వారి చర్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయిని……

దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!

సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్‌జెండర్‌ పోటీ చేయనుంది. అయితే ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్‌ కావడం విశేషం. లోక్ సభ….

మాధవీలతపై మాటలకు మోదీ ఫిదా..

మాధవీలత.. ఇటీవల వార్తలో నిలుస్తున్న వ్యక్తి ఈమె. ఆధ్యాత్మిక భావనతో నిండైన చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే బొట్టుతో ఆకట్టుకునేలా ఉంటారు. సోషల్‌మీడియా ద్వారా చాలా మందికి పరిచయం అయ్యారు. ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించడంలో మీడియాతోపాటు….

ఇలాంటి మేనిఫెస్టో తో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..?

ఎలాగైనా అధికారంలోకి రావాలి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర అనంతరం దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కాంగ్రెస్ .. పదేళ్ల క్రితం వరకు అధికారంలో కొనసాగింది…..

తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తీహార్‌ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో….

మేనిఫెస్టో లీక్.. బీజేపీ ఎన్నికల పథకాలు ఇవే..

పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తొలి విడతగా ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అని రాజకీయ….

ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వాడుతున్నారా ? కేంద్రం హై రిస్క్ వార్నింగ్..!

దేశంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్, విజన్ ప్రో హెడ్ సెట్ లతో పాటు యాపిల్ సంస్ధకు చెందిన ఉత్పత్తులు వాడుతున్న యూజర్లకు కేంద్రం ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్….

బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. 370 సీట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా .?

దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. వస్తామని ధీమాతో కూడా ఉంది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ఇంత వరకు ఓకే.. అయితే బీజేపీ ఈసారి 370 నంబర్‌ను సెలక్ట్‌….