Category: National

అమలులోకి కొత్త చట్టాలు..! రాజధానిలో తొలి కేసు..!

మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట. ఈ చట్టం సామాన్యులకు గుదిబండగా మారుతుందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు గొంతెత్తారు. అయినా మోదీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు…..

కేంద్ర బడ్జెట్‌..! ఎన్డీఏ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తుందా..?

కేంద్ర బడ్జెట్‌.. దేశం మొత్తం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్న అంశం. ధరల భారం తగ్గుతుందా..? పన్ను మినహాయింపులు ఉంటాయా..? మధ్య తరగతి జీవులకు దక్కే ఊరటలేంటి? సంచలన నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయా? ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో ప్రజలంతా సతమతమవుతున్నారు. ఇప్పుడు….

జులై 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టాలు..!

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు అమలు కానున్నాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లోనే పోలీసు ఫిర్యాదు,….

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయనను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌తోపాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు.   అటు ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును ఉద్ధవ్‌థాక్రే వర్గం ఎంపీ….

తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్..!

అయోధ్య రామమందిరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ గుడి నిర్మాణానికి వేర్వేరు ప్రాంతాల నుంచి మెటీరియల్‌ను తెప్పించారు. అవన్నీ నిర్మాణంలో వినియోగించారు. ఆఘుమేఘాల మీద వేగంగా పనులు చేయించారు. ఎంతో ఘనంగా దీన్ని ప్రారంభించారు. కాలం మారింది.. వింటర్, సమ్మర్….

ప్రారంభమైన 18వ లోక్‌సభ సమావేశాలు..

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏడు సార్లు గెలిచిన భర్తృహరిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనతో ఉదయం రాష్ట్రపతి ద్రౌపది….

పీఎం మోదీతో బంగ్లా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు..!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమగ్ర భాగస్వామ్యం ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభిచాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని….

అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం..!

పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త….

NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు..

పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లో సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకుని ప్రశ్నాపత్రంతోపాటు జవాబులను కూడా అభ్యర్థులకు అందజేసినట్లు పోలీసుల అంగీకారపత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో….

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పంటల కనీస మద్దతు ధర పెంపు..!

పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 5.35 శాతం మేర పెంచింది. జొన్న, పత్తి సహా 13 రకాల పంటల మద్దతు….