Category: National

కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25..

దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25ను రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గెజిట్ ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు…..

బడ్జెట్‌కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ కీలక భేటీ..!

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్‌ బ్యూరోక్రాట్‌లతో కలిసి ఆర్థికవేత్తలతో గురువారం కీలక అంశాలపై చర్చలు జరిపారు. బడ్జెట్‌కు రెండు వారాలకు ముందు జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ….

భారత్-చైనా సరిహద్దులో స్మగ్లింగ్..108 కిలోల బంగారం స్వాధీనం..

భారత్-చైనా సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చొరబాటు దారుల నుంచి 108 కిలోల బంగారు కడ్డీలను పట్టుకున్నారు. అయితే సరిహద్దులో పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. లడఖ్ సెక్టార్‌‌లో ఇద్దరు….

‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం..

జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దాడి చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే అన్నారు. చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు….

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి.. నలుగురు జవాన్లు మృతి..

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందగా.. ఆరుగురికి గాయీలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారలు వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో భారీ సెర్చ్….

‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ అర్హత పరీక్ష పేపర్ లీకేజ్ కేసు పై దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 9న సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది. వంద శాతం మార్కులు వచ్చిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో నీట్….

నీట్‌ను రద్దు చేయలేం.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం..!

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్ష గోప్యతకు భంగం కలిగినట్లు సరైన ఆధారాలు లేనందున మొత్తం పరీక్షను రద్దు చేయడం సహేతుకం….

హథ్రాస్ తొక్కిసలాటలో ఆరుగురి అరెస్ట్.. పరారీలో భోలే బాబా..

ఇటీవల హథ్రాస్ జరిగిన తొక్కిసలాటలో 121 ప్రాణాలు కోల్పోయిన ఘటనపై గురువారం అలీగఢ్ ఐజీ షలాబ్ మాథుర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారని తెలిపారు. ఈ తొక్కిసలాటపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు….

‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం.. పరీక్షకు 2 గంటలకు ముందే ఎగ్జామ్ పేపర్ రెడీ..!

నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను వాయిదా వేసింది. అయితే, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల….

జికా వైరస్ కలవరం.. పూణెలో 6 కేసులు..!

మనుషులకు ఒకదాని తర్వాత మరొక వైరస్ బెడద పట్టుకుంటోంది. కరోనా తగ్గిందనుకునేలోపు ఇంకో వైరస్, అదీ కాస్త తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే వైరల్ ఫీవర్లు.. ఇప్పుడు జికా వైరస్. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6….