ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం.. ఒకరి మృతి.. 60 మందికి గాయాలు..
ఝార్ఖండ్ లో మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్పూర్కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు….










