Category: National

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఓ ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు….

వెంకయ్య చెప్పిన ‘వెన్నుపోటు’ కథ!

పెద్దల మాట సద్దన్నం మూట అంటారు.. పెద్దలు భావి తరాలకు మార్గ నిర్దేశకులు.. అలాగే రాజకీయ ఉద్దండులు.. భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశకులు.. రాజకీయ అనుభవాన్ని.. ఎదుర్కొన్న సవాళ్లు.. అధిరోహించిన తీరు.. సమకాలీన రాజకీయాల గురించి వారు చెప్పే విధానానికి ఒక కచ్ఛితత్వం….

సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు చేసింది. దాదాపు 20 బ్యాంకులకు సంబంధించి 4037.87 కోట్లు మోసం చేసిన కేసు ఇది. ఈ కంపెనీ పేరు కార్పొరేట్ పవర్ లిమిటెడ్…..

పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ

ఊహగానాలకు తెరపడింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయాన్ని మరో ఏడాది పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు….

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్ని అలర్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది…..

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రాజగోపాల్….

కరోనా భయంతో మూడేళ్లుగా గదిలో దాక్కున్న తల్లీకూతుళ్లు..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. చైనాలో కరోనా సునామీ కనిపిస్తోంది. నెట్టింట వైరల్ వీడియోలో వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇదిలా ఉంటే……

దేశంలోకి ప్రవేశించిన కొత్త కరోనా వేరియంట్..

కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. దీంతో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 2020 డిసెంబర్ లో ప్రపంచాన్ని వణికించేందుకు ఆవిర్భవించిన వైరస్ మానవాళిని ఎంతో భయానికి గురి చేసింది. అన్ని దేశాలు దాని ప్రభావానికి గురయ్యాయి. మొదటి నుంచి….

మళ్లీ పంజా విసురుతున్న COVID.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్, దాని సబ్ వేరియంట్లు పంజా విసురుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న….

కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ..

హైదరాబాద్: నగరంలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ని సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు భగవంత్ సింగ్ మాన్ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌కు….