Category: National

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. గత ఏడాది అంటే 2022 నవంబర్….

భారత్‌తో రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది…..

AP

కేసీఆర్, జగన్‌.. షాక్‌లు ఇవ్వటంలో తగ్గేదేలే!!

ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్‌.. ఒకరు జూనియర్‌.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది…..

ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిద్ధేశ్వర స్వామి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. సిద్ధేశ్వర స్వామి….

ఆహా అనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ ఆఫర్స్..

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అన్ని వస్తువులపై ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ షాపుల్లోనే కాకుండా ఈ కామర్ సంస్థల్లో కూడా కొత్త సంవత్సరం ఆఫర్లతో విక్రయిస్తోంది. చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొంటూ….

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది సీబీఎస్ఈ బోర్డు. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15….

కోవిడ్ కేసుల దృష్ట్యా కొత్త ఏడాదిలో ఈ 8 దేశాలకు ప్రయాణం మానుకోండి

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో ప్రయాణీకులు కొన్ని దేశాలకు న్యూ ఇయర్ ట్రిప్స్ మానుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యంగా 8 దేశాలకు వెళ్లకుండా ఉంచే మంచిదని తెలుస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్న చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా….

కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర వర్గాల సమాచారం ఇదే!

భారత్‌లో కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో భారతదేశంలో కూడా కరోనా కేసుల పెరుగుదల నమోదవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని బుధవారం అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కోవిడ్….

ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్

  ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్‌, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది…..

ఇంకా వెంటాడుతున్న ఆర్తనాదాలు, లక్షల మృతదేహాలు

సునామీ. Tsunami.ఈ పదం వినడం అదే తొలిసారి. సముద్రగర్భంలో అత్యంత తీవ్రమైన భూకంపాన్ని సునామీగా పిలుస్తారు. అదే జరిగింది. లక్షలాది కుటుంబాల్లో ఘోర కలిని మిగిల్చిన ఆ ఉపద్రవానికి నేటికి సరిగ్గా 18 ఏళ్లు. హిందూ మహా సముద్రం. అంతవరకూ ప్రశాంతంగానే….