Category: National

రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్‌న్యూస్

: రేషన్ కార్డుదారులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పథకాన్ని పొడగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పథకం కింద….

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని బీపీఎల్, ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్లు అందజేస్తామని వెల్లడించారు. సోమవారం అల్వార్‌లోని మలాఖేడాలో….

విడుదలైన జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్

దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీలు. ఆ తరువాత ఎన్ఐటీలు. ఇందులో ప్రవేశం కోసం జరిగే JEE Main 2023 Notification వెలువడింది. మొదటి సెషన్ జనవరిలో, రెండవ సెషన్ ఏప్రిల్‌లో ఉండనుంది. 2023 సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షకై….

బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!

దేశ రాజకీయాల్లో మరో అపూర్వ ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని సర్దార్….

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు

తెలంగాణలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఎండగడుతున్నారు…..

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం తలెత్తిన ప్రతిసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. బహుశా అందుకే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా..తెలంగాణ అదే బాటలో పయనిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. కేరళ,….

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం.. తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల….

బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం

ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ రాజ్యసభలో 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు మీ కోసం.. 2000 రూపాయల నోటును అక్రమ వ్యాపారం,….

పోలవరం.. చేతులెత్తేసిన CENTRAL GOVERNMENT.. పూర్తవ్వడం కష్టమే..

పోలవరం.. ఏపీ కలల వరం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యితే ఏపీలోని సగం జిల్లాల తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. అటు విశాఖకు.. ఇటు అమరావతి, రాయలసీమ వరకూ కాలువల ద్వారా నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. మొత్తంగా కరువుంటే ఏపీనే సస్యశ్యామలం చేసే….

గుజరాత్‌లో AAPకు ఫిరాయింపు

గుజరాత్‌లో తొలి ప్రయత్నంలోనే 13 శాతం ఓటింగ్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకు అప్పుడే ఫిరాయింపు బెడద ప్రారంభమైంది. గెలిచిన మూడోరోజే ఆ ఎమ్మెల్యే జంపింగ్ జపాంగ్ మంత్రం జపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, కారణాలేంటి.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్….