Category: National

రాజకీయ ప్రేరేపిత కేసులు…అప్పుడు కనిమొళి, ఇప్పుడు కవిత..

ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, కేంద్రం పంజరంలో చిలుక అన్నా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవచ్చు. ఇబ్బందులు ఉండవచ్చు.. జై ళ్ళకు పంపించడాలు కూడా….

వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా….

AAPకు అరుదైన గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీని వరుసగా మూడోసారి ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్ర పగ్గాలు దక్కించుకున్న ఆ పార్టీకు ఇప్పుడు నేషనల్ స్టేటస్ లభించింది. ఆ వివరాలు మీ కోసం……

ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు

IND vs BAN 3rd Odi: ఇషాన్ కిషన్ (Ishan kishan), కోహ్లి (Virat kohli) ధనాధన్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమ్ ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో….

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి కూడా పోటీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గురువారం కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీకి 25, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలో….

గుజరాత్లో బిజెపికి వ్యతిరేక పవనాలు

చంద్రబాబుకు భజన చేయవచ్చుగాక… టిడిపి అంటే పడి చచ్చిపోవచ్చుగాక.. కానీ ఆ ఈనాడు కంటే, ఆ సాక్షి కంటే ఆంధ్రజ్యోతి చాలా విషయాల్లో నయమే. ఫస్ట్ పేజీ ప్రయారిటీస్, ప్రజెంటేషన్ కు వంక పెట్టే అవకాశం ఉండదు. బహుశా దాని టెంపర్….

హిమాచల్‌లో అధికారం కాంగ్రెస్ పరం

దేశంలో జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్టైంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం….

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అక్కడి అధికార బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె ఏకంగా 57 శాతం ఓట్లు కొల్లగొట్టడం విశేషం. 50 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం….

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ ద్వారా కొత్త రూల్స్ జారీ అయ్యాయి. పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్‌ను ఒక్కసారి మాత్రమే….

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. రెండు దశల్లోనూ పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవడం ఎవరికి అనుకూలిస్తుంది ఎవరికి కాదనేది పక్కనబెడితే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ బీజేపీ అంటున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు….