Category: National

పోలీసులు అదుపులోకి కిలీ బాబాను చాంద్రాయణగుట్ట

మీ కష్టాలు తీరుస్తామని అమాయక ముస్లిం మహిళలను మాయమాటలతో నమ్మించి న్యూడ్​ ఫొటోలు, వీడియోలు తీస్తు బ్లాక్​ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ నకిలీ బాబాను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా కర్ణాటకలోని బసవకళ్యాణ్‌కు చెందిన మరో బాబాకు….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….

జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి….

మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం

మోడీ.. నచ్చేవాళ్ళు నచ్చుతారు. తిట్టేవాళ్ళు తిడతారు. కానీ ఆయనను మాత్రం విస్మరించరు. దగ్గర నుంచే కాదు దూరం నుంచి చూసే వాళ్లకు కూడా మోడీ అంతు పట్టడు. ఒక టిపికల్ క్యారెక్టర్. అలాంటి మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను ఈడితో,….

నాలుగోసారి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం..

ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి….

కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు.. బీజేపీలో పదవుల జాతర..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాల సమయం ఉన్నా.. బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ మరింత బలం పెంచుకుంటోంది. మరోవైపు ఇటీవలె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ఇవాళ 10 బెయిల్ పిటీషన్లు, పది పెళ్లి వివాదాల పిటీషన్లను విచారించింది. సుప్రీంకోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తుల….

తెలుగు రాష్ట్రాలకు నాగ్‌పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం

తెలుగు రాష్ట్రాలకు నాగ్‌పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం కానుంది. ఈ కారిడార్ తెలంగాణలోని వరంగల్, మంచిర్యాల మీదుగా వెళుతుండడంతో తెలంగాణ, ఏపీకి ఇది గొప్ప ప్రయోజనం కలుగనుంది. నాగ్‌పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్ భారతదేశాన్ని ఆగ్నేయ కోస్తాతో కలుపుతుంది…..

ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు

ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపకులైన ప్రముఖ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పెద్ద పెద్ద నేతలు, సెలెబ్రిటీలు ఆ ఛానెల్‌ను అన్‌ఫాలో అవుతున్నారు. అసలేం జరిగింది ప్రఖ్యాత….

400 రైళ్లలో 100 సుదూర రైళ్లలో ‘టిల్ట్ టెక్నాలజీ’

దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకుచ్చింది. ఆగస్టు 2023 నాటికి దేశంలోని 75 నగరాలను సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్‌తో అనుసంధానించే దిశగా అధికారులు….