Category: National

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రం

వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతామని….

కర్ణాటకలో మళ్లీ రగడ స్టార్ట్ .. హిజాబ్ గొడవ ..144 సెక్షన్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే లో జరుగుతాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందుకే ఆ రాష్ట్రం రచ్చ రచ్చగా మారుతున్నది. మొన్నటికి మొన్న హిజాబ్ గొడవలతో అట్టుడికింది. చాలా జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మంగళూరు నుంచి ఉడిపి….

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోపబ్లిక్‌ ఇష్యూకు విరాట్‌ కోహ్లి కంపెనీ

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. గత ఆగస్టులో ఈ కంపెనీ….

హెచ్ పీ కంపెనీలో నాలుగు వేల నుంచి 6000 మంది దాకా ఉద్వాసన

ఆర్థిక మాంద్యం.. దీని ప్రభావం ఏమోగానీ.. పేరు మోసిన సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేశాయి.. ఇవే కాకుండా ఇంకా చాలా….

ఎల్‌ఐసీ పాలసీ దారులకు అలెర్ట్‌ ,ఇకపై ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉండవు

ప్రముఖ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ఇండియా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జీవర్‌ అమర్‌, టెక్‌ టర్మ్‌ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్‌ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసీ 2019 ఆగస్ట్‌లో….

దక్షిణ తెలంగాణ చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల పై ఐటీ అధికారులు ఫోకస్

అనుకున్నదే అయింది. బిజెపి ఏం చెబుతుందో అదే చేస్తోంది. కెసిఆర్ ను వరుసబెట్టి గోకుతోంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. అటు చికోటి ప్రవీణ్.. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కాం.. మధ్యలో ఈడీ, ఐటీ.. టీఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్….

గుజరాత్ అల్లర్ల దోషి కుమార్తెకు టికెట్, సమర్ధించుకున్న బీజేపీ

గుజరాత్ ఎన్నికల్లో వేడి పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుంటే..నరోదా అసెంబ్లీ స్థానం విషయంలో బీజేపీ ఇరకాటంలో పడుతోంది. అయితే బీజేపీ ఆ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో 2002….

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. పెద్దలకు రూ 100 కోట్ల చెల్లింపులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వారి నుంచి కీలకమైన ఆధారాలు, సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా విజయ్‌ నాయర్ ని….

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈడి డైరెక్టర్‌గా ఎస్.కె. మిశ్రా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయగా కేంద్ర కేబినెట్ అపాయిట్మెంట్స్ కమిటీ కేంద్రం….

AP

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..

పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….