Category: National

చెన్నై న గరంలో విషాదం

చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.   నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు….

సిక్కిం లో భారీ హిమపాతం..హిమపాతం పడి అనేక మంది పర్యాటకులు మృతి..

గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయక….

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు..

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ  చర్చలు జరిపారు. ఆర్థిక సహకారంతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే మార్గాలపై ప్రధాని మోదీ, కింగ్ వాంగ్‌చుక్….

AP

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ….

AP

మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..

AP

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికిచేరుకున్నాయి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి..

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి….

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ–:సీఎం కేసీఆర్

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ….

AP

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల….

AP

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సీఎం జగన్ భేటీ…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా….

ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..

వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చుక్కలు కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్‌ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్‌ చార్జీలు….