జగన్ పాత కేసులు తిరగదోడే పనిలో ప్రత్యర్థులు..
ఇటీవల వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ పై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఇంతవరకు జగన్ పై నమోదైన 11 కేసుల్లో.. ఒక్కటి కూడా విచారణ పూర్తి….










