Category: AP

AP

మూడు ముక్కుల ముఖ్యమంత్రి.

‘రణ’స్థలం నుంచే పవన్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పెద్ద నుంచి పాలేర్లుగా చెప్పుకునే వారి వరకూ అందర్నీ ఏకి పడేశారు.పదునైన మాటలు, వ్యంగ్యోక్తులతో వైసీపీ పాలకులపై విరుచుకు పడ్డారు. ఎక్కడా పేర్లు సంభోదించకున్నా జన సైనికులకు అర్ధమయ్యేలా కామెంట్స్ చేశారు…..

AP

కోడి పందాలు ఈసారి అంతకుమించి.. రూ. 60 వేల ఎంట్రీ ఫీజు..

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకతే వేరు. అందులోనూ కోస్తాంధ్రాలో సంక్రాంతి జోరు మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంతే. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ .. ఇలా మూడు రోజులూ….

AP

ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం

ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం Yuva Shakti Resolutions నిజాయతీగా కష్టించే మనస్తత్వం… గుండెల నిండా ఆశయ స్ఫూర్తి… బతుకు కోసం పోరాడే ధైర్యం… ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. వారికి అవి ఆయుధాలు. వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఉనికి….

AP

నాడు-నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ, బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునాతనమైన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన….

AP

బాబును అందుకే కలిశా.. : పవన్ కళ్యాణ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుదీర్ఘ భేటీ అనంతరం ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. ముందుగా….

AP

ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు

ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులలో ఏపీ పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పు….

AP

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్‌!!

కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తిరుమలకు….

AP

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ….

AP

చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగిన విషయం తెలిసిందే…..

AP

కేసీఆర్, జగన్‌.. షాక్‌లు ఇవ్వటంలో తగ్గేదేలే!!

ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్‌.. ఒకరు జూనియర్‌.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది…..