Category: AP

AP

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ….

AP

మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..

AP

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ లో పర్యటన..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ తో పవన్….

AP

ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్..

ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్‌ అయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం.. ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌….

AP

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికిచేరుకున్నాయి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి..

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి….

AP

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల….

AP

ఆంధ్రప్రదేశ్ లో వేగంగా మారిపోతున్నా రాజకీయలు…

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్తులు….

AP

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌..మరోసారి రాళ్ల వాన అలర్ట్‌..

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌….

AP

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్‌ను….

AP

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సీఎం జగన్ భేటీ…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా….