Category: AP

AP

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. వీటిని అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబర్‌ క్రైమ్‌ ను….

AP

ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు భారీ ఊరట..

ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు భారీ ఊరట. రూ.100 కోట్ల జరిమానా రద్దు చేసిన ఫైబర్ నెట్. జరిమానా రద్దు చేస్తున్నట్లు ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటన. సెటాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్ కు….

AP

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల….

AP

విజయసాయి రెడ్డి రాజీనామా అంశం.. ఢిల్లీకి పిల్లి సుభాష్ చంద్రబోస్..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఇకపై వ్యవసాయం….

AP

రాజీనామాకు కారణం క్లారిటీ.. విజయసాయి రెడ్డి స్పష్టీకరణ..

పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా….

AP

జగన్ కు భారీ షాక్.. రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై..!

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని.. ఇకపై ఏ పార్టీలో చేరనని తెలిపారు.   వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు….

AP

జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్..

ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఓ కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఓ సంస్థ కొనుగోలు చేసిన భూముల రెజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది…..

AP

ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కీలక నిర్ణయం..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఏపీకి పెట్టబడుల కోసం పలువురు ప్రముఖులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఫిబ్రవరి….

AP

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..

  మన్యం జిల్లా- డి.శ్రీనివాసరావు   అల్లూరి జిల్లా- ఎం.శాంతకుమారి   శ్రీకాకుళం- ఎస్.తేజేశ్వరరావు   విజయనగరం- యు.రాజేష్ వర్మ   విశాఖ- ఎం.పరశురాంరాజు   అనకాపల్లి- డి.పరమేశ్వరరావు   కాకినాడ- బి.విశ్వేశ్వరరావు   కోనసీమ జిల్లా- ఎ. సత్యనారాయణ  ….

AP

జనసేనకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్‌.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్…

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని….