జగనన్న ఆణిముత్యాల అవార్డులు ప్రదానం-విద్యాసంస్కరణల ఫలితమేనన్న సీఎం జగన్..
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ మీడియట్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్దులకుసీఎం జగన్ ఇవాళ జగనన్న ఆణిముత్యాలు అవార్డుల్ని ప్రదానం చేశారు. వీరితో పాటు వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కూడా సన్మానించారు. రాష్ట్రంలో చేపడుతున్న విద్యాసంస్కరణల వల్లే….










