Category: AP

AP

ఏపీలో భారీగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు..

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో అడ్డగోలుగా పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఛార్జీలు తగ్గించగా.. మరికొన్ని చోట్ల….

AP

మళ్లీ జిల్లాల పునర్విభజన – ఉద్యోగుల సీపీఎస్ పై కీలక నిర్ణయం..!

ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఇచ్చిన హామీల అమలు పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అదే విధంగా ఉద్యోగులకు సీపీఎస్ పైన ఫోకస్ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాత్రికేయులు….

AP

త‌ణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్‌..!

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకులో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తణుకు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఇటీవ‌ల ప‌లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స‌స్పెండ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఈరోజు….

AP

ఎన్‌డీఏ కూట‌మి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో సీఎం చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్‌..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఎన్‌డీఏ కూట‌మి భాగ‌స్వామ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రాజ‌శేఖ‌ర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఎన్‌డీఏ ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాలు పెట్టుకుని ప‌నిచేయాల‌ని సూచించారు.  ….

AP

ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్..

ప్రజలకు మరింత చేరవగా సేవలు అందించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కూటమి ప్రభుత్వం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యా శాఖ….

AP

సాయిరెడ్డి రాజీనామాతో జగన్ కీలక నిర్ణయం..!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓడిన తరువాత వైసీపీని ముఖ్య నేతలు వీడారు. తాజాగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి పార్టీ లు జగన్ లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో….

AP

మంత్రి నారా లోకేశ్ మరో కీలక నిర్ణయం.. ఇక ప్రతి శనివారం బడుల్లో ‘నో బ్యాగ్ డే’..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు…..

AP

సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు: అంబ‌టి రాంబాబు..

ప‌థ‌కాల అమ‌లుపై సీఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న‌పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఎద్దేవా చేశారు. “సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్ర‌బాబు, లోకేశ్….

AP

ప్రతి ఇంటిలోనూ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశ‌య‌మ‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు…..

AP

ఏపీలో ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం….