Category: AP

AP

15 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్..

అనంతపురం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 15 మండలాలకు ఎంపీడీఓలను నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓలు, ఏవలకు ఇటీవల పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 10 మందికి పదోన్నతి రాగా, నంద్యాల, కర్నూలు నుంచి ఐదుగురిని పదోన్నతిపై….

AP

రూ.1కే యూనిట్‌ విద్యుత్ సరఫరా.. నూతన ఎలక్ట్రానిక్స్ విధానం విడుదల చేసిన ఏపీ సర్కార్..

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రూ.4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేయాలని,….

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! స్మార్ట్ కార్డ్ తరహాలో కొత్త రేషన్ కార్డు..!

ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. ఎన్నో నెలలుగా ఎదురుచూపులో ఉన్న సామాన్య కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కుటుంబాలకు వరంగా గల రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం….

AP

చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

అరకు మారబోతోందా..? త్వరలో టెంట్ సిటీస్ ఏర్పాటు..!

అరకు అంటే తెలియని వారు ఉంటారా.. చెప్పండి. మన దేశీయులనే కాదు విదేశీయులను అడిగినా అరకు అనగానే వారి నోట వచ్చీరాని తెలుగులో.. వావ్ అరకు లోయ అనేస్తారు. ఏపీలో గల అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అరకులోయ ఒకటి. అలాంటి అరకులోయ….

AP

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త..! ఇక నుండి..

ఏపీలో కూటమి సర్కార్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే ప్రభుత్వ సర్వీసులు పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపికబురు….

AP

సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ… లిక్కర్ స్కామ్ లో తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు..

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు….

AP

లిక్కర్ స్కామ్‌లో మరో కీలక మలుపు..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. వేలకోట్ల రూపాయలు పక్కదోవ పట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఆ లిక్కర్ స్కాంలో పలువురు కీలక వ్యక్తులు అరెస్టై….

AP

సింహాచలం దుర్ఘటన.. విచారణలో వెలుగు చూస్తున్న కీలక అంశాలు ఇవే..

సింహాచలం ఆలయంలో చందనోత్సవం నాడు గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణ నిమిత్తం ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో….

AP

మతం మారితే ఎస్సీ హోదా అవుట్-హైకోర్టు సంచలన తీర్పు..!

షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళ్తే వారికి ఉన్న హోదా….