Category: AP

AP

బీజేపీలో చేరిన జాకీయా ఖానమ్..!

వైసీపీ నాయకురాలు, శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన జాకీయా ఖానమ్ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2022లో గవర్నర్….

AP

ఏపీ లిక్కర్‌ స్కాం రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు..!

ఏపీ లిక్కర్‌ స్కాంలో 33వ నిందితుడు గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో లిక్కర్‌ వ్యవహారంలో వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి……

AP

నేటి నుండి తిరుమలలో కొత్త రూల్..!

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పడిన భక్తుల రద్దీ, అనుసంధాన సమస్యలు, సిఫార్సుల దుర్వినియోగం వంటి అంశాల నేపథ్యంలో టిటిడి పాలకమండలి ఈ మార్గదర్శకాలను….

AP

మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హార్తాల్ ను జయప్రదం చేయండి..

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.వెంకటరత్నం పిలుపు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, రైతాంగం పై దాడి చేస్తోందని దీనికి వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా….

AP

విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు మరో గుడ్ న్యూస్..!

ఏపీలోని రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభిస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా……

AP

వైసీపీకి మరో షాక్.. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా.!

వైసీపీ పార్టీ అధికారం పోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ప్రస్తుతం పార్టీ పరిస్థితులను గమనించిన నేతలు, ఆ పార్టీలో లైఫ్ ఉండదని భావించారు. తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. తాజాగా మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ వంతైంది. వైసీపీకి….

AP

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు..

తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరఫున, “ఆపరేషన్ సింధూర్” లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు మద్దతుగా భారత సైన్యానికి రూ. 3.15 లక్షల విరాళాన్ని అందించారు. ఈ డిమాండ్ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ గారికి శ్రీ ప్రుధ్వి గారు అందజేశారు…..

AP

ఏపీ రేషన్ కార్డుల్లో కీలక మార్పులు..! రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు..?

ఏపీలో టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు-చేర్పులు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వం నుంచి లబ్దిదారులకు అందే పథకాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. దీనివల్ల నిజమైన లబ్దదారులకు ప్రయోజనం చేకూరనుంది. తాజాగా రేషన్ కార్డులో ఏపీ పౌర….

AP

డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం, సైనికులకు తీపి కబురు..

రక్షణ దళాల్లో పని చేస్తున్న సైనికులకు తీసి కబురు చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయితీల్లో నివసించేవారికి వర్తిస్తుందని వెల్లడించింది.  ….

AP

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలు టీచర్లు ధర్నా చేశారు..

ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు పలువురు టీచర్లు ధర్నా చేశారు..ప్రభుత్వ పాఠశాలల మనుగడును ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ఖండిస్తూ ఈ నిరసన చేశారు.ఒకటి నుంచి 5వ తరగతి వరకు….