శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు పర్యటన: గిరిజన కోటు ధరించి, బుల్లెట్ నడిపిన ముఖ్యమంత్రి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించించారు. ఐటీడీ ఏల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును ముఖ్యమంత్రి కొనుగోలు….










