Author: Editor

సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని తాము చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. చెప్పిన గడువు కంటే ముందే రుణమాఫీ ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది….

AP

ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

ఏపీలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేధికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదంపై లోకేష్ స్పందించారు. కర్ణాటకలో కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్స్, నాస్కాం….

AP

మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు..?

ఏపీలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల అంశానికి సంబంధించి సీఎంవో పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణను ప్రారంభించారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్లలో ఎవరు దీనికి కారకులనే దిశగా విచారణ చేస్తున్నారు…..

నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది మోదీ సర్కార్. ఎగ్జామ్ పేపర్ లీకై చాన్నాళ్ల తర్వాత కీలక నిందితుడ్ని సీబీఐ అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది…..

డ్రంకన్ డ్రైవ్‌తోపాటు డ్రైవ్ ఆన్ డ్రగ్ టెస్టు కూడా..

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనేక సమస్యలు, అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత….

అదిరిపోయే పథకం..అందరికీ ఆరోగ్యం..

విద్య, వైద్యం ఖరీదైనవిగా మారుతున్న ఈ కాలంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలను….

AP

పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఈనెల 19న పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్నారు.   ఎట్టకేలకు….

AP

ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..?

ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మూడు….

AP

అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం

అనంతపురం, జులై 17 : జిల్లావ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోంది. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 100 కి….

AP

ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా…

ప్రత్యేక కథనం.. ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా అనంతపురం, జులై 16 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాగా ప్రాముఖ్యత చెందిన అనంతపురము జిల్లా చారిత్రక, పురావస్తు పరంగా చరిత్రలో ఉన్నత స్థానం….