ఈసారి పార్లమెంట్లో ప్రత్యేక హోదా-లేకుంటే టీడీపీ ఎగ్జిట్ ! సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..
ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయినా సజీవంగా ఉన్న కేంద్ర హామీ ప్రత్యేక హోదా. దీన్ని కేంద్రంతో అమలు చేయిస్తామంటూ గతంలో వైసీపీ, టీడీపీ జనంతో ఓట్లు వేయించుకున్నాయి. అయినా కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ఇది అమలుకు నోచుకోలేదు. దీంతో జనం….










