Author: Editor

ఢిల్లీలో సీఎం రేవంత్ టీం.. కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు కేంద్రమంత్రులు, ఇటు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమవుతున్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులను సాధించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి….

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్న కేసీఆర్..

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇల్లు, ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లు….

ఆశల బడ్జెట్ లో వరాలెవరికి ? బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..

ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార కొలువు దీరాక.. తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది మోదీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ పూర్తిగా మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలా ఉంటుందని ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. దీంతో బడ్జెట్ పై అందరికీ అంచనాలు….

AP

మదనపల్లెలో ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి, ప్రత్యేక కమిటీ వేసిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి (ఉమ్మడి చిత్తూరు జిల్లా) సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై కూటమి ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం….

AP

బీజేపీ లోకి వైసీపీ నేతలు..?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ చాలా వెనుకపడిపోయిందని గవర్నర్ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, సభను వాకౌట్ చేశారు. గవర్నర్‌….

AP

13వ జాతీయ జూనియర్ &సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జిల్లా పారా క్రీడాకారులు పథకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం.- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జులై 22 : కర్నాటకలోని బెంగుళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జులై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024 లో అనంతపురం జిల్లాకు చెందిన….

AP

శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..

అనంతపురం. 22.07.2024.   శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..   శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం నిర్వహించిన బిఏసి (BAC) సమావేశంలో….

నేటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడీగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నీట్, యూపీఎస్సీ, కన్వర్ యాత్రపై చర్చ జరగనుంది.   ఇందుకోసం అధికార –….

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంతో అంతకు ముందటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రెండో టర్మ్‌ చివరిలో కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లు కట్టుకునేవారికి నగదు డబ్బులు అందిస్తామని ప్రకటించింది. అప్పుడు….

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే..?

రామ్ చరణ్ కథా నాయకుడిగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ సినీ ప్రియులు, చరణ్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు ఆ….