Author: Editor

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ మూసి మూసీ ఆక్రమణలు..? రెడీగా హైడ్రా బుల్డోజర్లు..!

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  ….

AP

వరద బాధితులకు ఆర్దిక ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం..!

వరద బాధితులకు ప్రభుత్వం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. భారీగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఆర్దిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. వరదల్లో మునిగిన ప్రతీ ఇంటికి రూ 25 వేలు అందనుంది. అదే విధంగా ప్రతీ వాహనదారుడితో పాటుగా వ్యాపారులకు ఆర్దికంగా ప్రభుత్వం….

AP

పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్..

అనంతపురం, సెప్టెంబర్ 17: అనంతపురం నగరంలోని రాణి నగర్ లోని  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం  లోని  కళ్యాణ మండపం నందు విశ్వ కర్మ జయంతి వేడుకలు ఘనంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ….

ప్రజాపాలన లో జెండా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు..

INC:- sep17 గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు యుండి హమీద్ అద్వార్యంలొ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇ రోజు గంభీరావుపేట గాంధీ చౌక్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 వ సం,,న భారత….

జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు-భద్రతే పెను సవాల్ ..!

జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల….

అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఎక్కువగా జారీ చేయకపోవడంతో చాలా మంది అర్హులు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు….

AP

కాదంబరీ జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ కాబోతున్న ఐపీఎస్..?

ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాదంబరిని వేధించిన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిని….

రైతులకు శుభవార్త.. వరికి క్వింటాకు రూ.500 బోనస్..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు….

AP

జనసేన నుంచి జానీ మాస్టర్ సస్పెండ్..?

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన టాలీవుడ్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఉరఫ్ షేక్ జానీ బాషాపై తాజాగా రేప్ ఆరోపణలు వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై….

20న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం ..

సెప్టెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్జారీకి ఆమోదం….