Author: Editor

సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక..

కేసీఆర్ ప్రభుత్వంలో 317 జీవో ఎన్నో వివాదాలకు కారణమైంది. స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల సమయంలో 317 జీవో బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన….

AP

లోకేష్ బీజేపీ పెద్దలకు కలవడం వెనుక అదే కారణమా..?

టీడీపీని తెరవెనుక మంత్రి నారా లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు.. చిన్నబాబుకే పగ్గాలు అప్పగించారా? చీటికి మాటికీ బీజేపీ పెద్దలకు కలవడం వెనుక అదే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   టీడీపీలో మంత్రి నారా లోకేష్ పాత్ర….

AP

ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్’లో మళ్లీ రాజకీయాలు మొదలు కానున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖారారు….

నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత.

రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.   మొత్తం రాష్ట్రంలో 46….

కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రo మల్లారెడ్డిపేట లో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- అక్టోబర్ 20 ఆదివారం రోజున గంభీరావుపేట మండల మల్లారెడ్డిపేటలో కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాతూరు అంజిరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి….

2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి….

రైతుభరోసా, ఉద్యోగుల డీఏలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెండింగ్ రుణమాఫీ తో పాటుగా రైతు భరోసా నిధల విడుదల పైన ఫోకస్ చేసింది. ఈ నెలాఖరులోకా రుణమాఫీ అమలు కాని వారికి నిధులు అందేలా ఆలోచన చేస్తోంది. అదే విధంగా వచ్చే నెలలో రైతు భరోసా….

AP

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన..

ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో సొంత ప్రయోజనాల కోసం 700 కోట్లు ఖర్చు చేసి రుషి కొండపై నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి….

AP

అమరావతి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలో ఆగినపోయిన పనులకు మళ్లీ శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. లింగాయపాలెంలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.   శనివారం ఉదయం పనులకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రూ. 230 కోట్లతో….

గ్రూప్ 1 అభ్యర్థుల కోసం హోంమంత్రి బండి సంజయ్ నిరసన, ఆపై తీవ్ర ఉద్రిక్తత, అరెస్ట్..

తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.   నిరసన నీడలో అశోక్‌నగర్‌…   ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో….