Category: SPORTS

వార్నర్ బోల్డ్ స్టేట్మెంట్.. పశ్చాత్తాపమే లేదని స్పష్టం

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ దశలోనే ఉన్నాడు. పలు ప్రపంచ టైటిళ్లు గెలిచిన ఆసీస్ జట్టులో వార్నర్ సభ్యుడు. మూడు ఫార్మాట్లలో రెగ్యూలర్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ డ్యాషింగ్ ఓపెనర్.. నిలకడగా రాణించాడు. బాల్….

బంగ్లాతో రెండో టెస్టుకూ ROHITH దూరం..

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న 2వ వన్డేకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. బొటన వేలికి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయంతో బంగ్లాతో మూడో వన్డే, మెుదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆడటం లేదు…..

లక్ష్య ఛేధనలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నిదానం

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓడి మరోసారి నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే అంధుల ప్రపంచకప్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. భారత అంధుల జట్టు వరుసగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. బెంగళూరు….

పీఎస్‌ఎల్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్‌ లీగ్‌. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్స్‌ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌….

తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు….

శ్రేయస్‌.. 2022లో అత్యధిక రన్స్‌

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాను ఆడిన మూడు ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న శ్రేయస్‌.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే….

pujaraను వైస్‌కెప్టెన్‌ … షాక్‌కు గురి

బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో స్టాండిన్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్‌ మ్యాచ్‌….

ICC ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఈసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్ టీమ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌

ఐసీసీ ప్రతి నెలా ఇచ్చే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఈసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్ టీమ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను వరించింది. నవంబర్‌ నెలకుగాను తనకు పోటీలో ఉన్న ఇద్దరిని వెనక్కి నెట్టి బట్లర్‌ ఈ అవార్డును సొంతం….

టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. అద్భుతమే చేశాడు

  శనివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్‌గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల….

భారత మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రిలియా అమ్మాయిలు ఘనవిజయం

భారత మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రిలియా అమ్మాయిలు ఘనవిజయం సాధించారు. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆసీస్ 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 173….