Category: National

BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు..

భారతీయ క్రీడాకారులను వివిధ పురస్కారాలతో సత్కరించిన BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రశంసనీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న BBC టీమ్ మొత్తాన్ని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు పొందిన….

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‪గా జ్ఞానేష్ కుమార్..!

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక….

కొత్త పన్ను స్లాబులపై పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి ప్రకటన..

మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను సవరణలపై ప్రతిపాదనలు చేసిన నిర్మలా సీతారామన్.. అందుకు సంబంధించిన కొత్త పన్ను విధానాలపై డైరెక్ట్ ట్యాక్స్ – ఇన్ కమ్ ట్యాక్స్ 2025 బిల్లును పార్లమెంట్ ముందుకు ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో….

ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిపై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉచిత రేషన్, డబ్బు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని కోర్టు పేర్కొంది. ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు….

ఈవీఎంలోని డేటాను తొలగించవద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..

ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించద్దని దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు….

హంతకులు రాజకీయ పార్టీలను నడపడమా..? సుప్రీంకోర్టు ఆవేదన..

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమయం అయిపోయాయని, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది. మాజీ, సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను….

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా – ఈశాన్యంలో కీలక పరిణామం..

జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ ని(Governer) తన మంత్రి వర్గ సహచరులతో పాటుగా కలిసిన సీఎం.. తన రాజీనామాను….

వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం.. రైలులో మతిపోయే ఫీచర్లు..!

విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు అందించేందుకు ముస్తాబవుతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలులో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో మైలురాయిగా మిగిలిపోనున్న ఈ రైలు….

ముగిసిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వే సంస్థల అంచనాలు విడుదల.. ఎవరికి ఎన్ని సీట్లు..?

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఫిబ్రవరి 2న దిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు ఎన్నికలు పూర్తవ్వగా.. దేశంలోని వివిధ ప్రముఖ సర్వే సంస్థలు దిల్లీ ఎన్నికలపై సర్వే….

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. లోక్ సభలో మోడీ కీలక ప్రకటన..

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ప్రకటించారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానం గురించి ప్రధాని మాట్లాడుతూ.. నాలుగోసారి దేశ ప్రజలు….