Latest Posts

టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. అద్భుతమే చేశాడు

  శనివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్‌గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల….

AP

YCP ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

YSRCP Twitter Hacked: ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాకర్ చేశారు. వైఎస్సార్సీపీ పేరు మారు పేరు పెట్టారు. మొదట NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేయగా.. మళ్లీ YSR Congress Party గా మార్చారు. లోకేషన్….

వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా….

AAPకు అరుదైన గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీని వరుసగా మూడోసారి ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్ర పగ్గాలు దక్కించుకున్న ఆ పార్టీకు ఇప్పుడు నేషనల్ స్టేటస్ లభించింది. ఆ వివరాలు మీ కోసం……

POWER STAR పవన్‌పై వైసీపీ నేత సెటైర్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటునే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కోసం పవన్ మళ్లీ తనలోని మార్షల్ ఆర్ట్స్ స్కిల్‌కు పదును పెడుతున్నారు…..

ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు

IND vs BAN 3rd Odi: ఇషాన్ కిషన్ (Ishan kishan), కోహ్లి (Virat kohli) ధనాధన్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమ్ ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో….

AP

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌక

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌకగా మారుతోంది. నాయకత్వ లోపం ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వయోభారం అడ్డు రావడంతో పార్టీకి సరైన నాయకుడు లేరని చెబుతున్నారు. దీంతోనే రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ….

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండదని.. మరో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరే ఇతర దేశాల మధ్య జరగనంత….

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి కూడా పోటీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గురువారం కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీకి 25, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలో….

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల….