మాయదారి క్షయను తరిమి కొడదాం..
ముదిగుబ్బ, యస్ 9 మాయదారి క్షయను తరిమి కొడదాం ఈరోజు ముదిగుబ్బ పి హెచ్ సి లోని దొరిగళ్ళు సచివాలయం యందు హెచ్ హెచ్ ఎక్స్ రే లు 94 మందికి తీయడం జరిగింది టిబి సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ టిబి….
ముదిగుబ్బ, యస్ 9 మాయదారి క్షయను తరిమి కొడదాం ఈరోజు ముదిగుబ్బ పి హెచ్ సి లోని దొరిగళ్ళు సచివాలయం యందు హెచ్ హెచ్ ఎక్స్ రే లు 94 మందికి తీయడం జరిగింది టిబి సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ టిబి….
పశువుల మేత కాలిపోవడంతో లబోదిబోమన్న రైతు డి. శ్రీనివాసులు ఆలూరు మండలం పరిధిలోని అంగస్కల్ గ్రామంలో దూదేకొండ శ్రీనివాసులు అనే రైతుకు చెందిన 4 గడ్డివాములు కాలిపోవడంతో ఆ రైతు రోదన చూపరులకు కంటి తడి పెట్టించింది. గడ్డివాములకు అగ్గి అంటుకోవడంతో….
కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర జరిగిన ప్రమాదం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పి లను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించి, వారికి….
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. – కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. – ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వాసుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి…..
అనంతపురం జిల్లా, రాయదుర్గం. జిల్లా రైతుల తలరాతలు మార్చేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు డి….
ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలానికి చెందిన సత్యసాయి నీటి సరఫరా విభాగం కార్మికులు గత ఐదు నెలలుగా తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25 నుంచి తాము నిర్వహించనున్న సమ్మె బాట కార్యక్రమంలో….
ముదిగుబ్బ యస్ 9 ఏప్రిల్ 17,18,19, నంద్యాలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు పోస్టర్ను విడుదల చేసిన ముదిగుబ్బ సిఐటియు సిపిఎం అవాజ్ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29….
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• —————————————– రైతుల తలరాతలు మార్చేందుకు కృషి జిల్లా రైతుల తలరాతలు మార్చేందుకు శక్తివంచన లేకుండా టిడిపి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను….
తాడిమర్రి(yes9tvపిన్నదరిలో అంగరంగ వైభవంగా వనభోజ మహోత్సవం తాడిమరి మండలంలోని పిన్నదరి గ్రామంలో బుధవారం వనభోజ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటలకు గ్రామస్థులంతా గ్రామాన్ని ఖాళీ చేసి, శ్రీ రామస్వామి మరియు అతకల్లప్ప స్వామి విగ్రహాలను….
సత్యసాయి జిల్లా, కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత ఆరా..! జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి అనిత. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత ఆదేశం. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు….