Latest Posts

AP

సింహవాహనం పై లక్ష్మీనరసింహుడు …

  ఉరవకొండ : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెన్నహోబిలం గ్రామం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా లో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సింహవాహన సేవ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. స్వామివారు సింహవాహనంపై అలంకారభూషితుడై ఆలయ….

AP

పెద్దకోట్లలో టిబి ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం..

తాడిమర్రి(yes9tv)పెద్దకోట్లలో టిబి ముక్త్ భారత్ వైద్య శిబిరం విజయవంతం తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో ఈరోజు టిబి ముక్త్ భారత్ కార్యక్రమం భాగంగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు, 2030 నాటికి క్షయ….

AP

ముదిగుబ్బలో రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ…

ముదిగుబ్బలో రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో సమ్మర్ పంటల ప్రోత్సాహం ముదిగుబ్బ, ఏప్రిల్‌ 30: రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముదిగుబ్బ మండలంలో అతియా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో సమ్మర్ పంటల సాగుకు ప్రత్యేక కార్యక్రమం….

AP

తాడిమర్రిలో ఘనంగా మేడే వేడుకలు – కార్మికుల ఐక్యతకు నిదర్శనం

తాడిమర్రి (yes9tv)తాడిమర్రిలో ఘనంగా మేడే వేడుకలు – కార్మికుల ఐక్యతకు నిదర్శనం తాడిమర్రి మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి గుడి వద్ద ఉదయం 9….

AP

పదవ తరగతి ఫలితాలలో శ్రీ.కరి బసవ ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి మీనుగా మణికంఠ…

***పదవ తరగతి ఫలితాలలో శ్రీ.కరి బసవ ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి మీనుగా మణికంఠ*** ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగా గంగాధర్ కుమారుడు మీనుగా మణికంఠ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 535….

AP

ఉరవకొండ మండలం ద్వితీయ టాపర్ గా బుడ్డప్పగారి నవ్య …

  ఉరవకొండ బుదగవి జడ్పీ హైస్కూల్లో విద్యార్థిని బుడ్డప్పగారి నవ్య పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి సత్తా చాటింది..వీరిది వృత్తి రీత్యా వ్యవసాయ కుటుంబం చెందిన తన కష్టానికి ఫలితం దక్కిందని తల్లిదండ్రులు బుధగవి….

AP

తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు తాడిమరి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో ఉన్న జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ….

AP

తాడిమర్రి మండలంలో పదో తరగతి ఫలితాలు – ఉత్తీర్ణత శాతం 71%

తాడిమర్రి ( yes9tv)తాడిమర్రి మండలంలో పదో తరగతి ఫలితాలు – ఉత్తీర్ణత శాతం 71% తాడిమర్రి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 209 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో….

AP

ముదిగుబ్బ మండల టాపర్స్ గా విశ్వభారతి స్కూల్…

మండలం లో ఈ రోజు విడుదల అయిన పదవ తరగతి పాలితాలలో ముదిగుబ్బ మండలం టాపర్స్ 1 st 594 విశాల్ D/o.మురళి N.S. P. కొట్టాల, 2nd 588 T. చందన ప్రియ… ఇద్దరు మండలం లో టాపర్స్ గా….

AP

ప్లాష్.. న్యూస్..ధర్మవరంలో దారుణం…

ప్లాష్… న్యూస్…….. ధర్మవరం పట్టణం చంద్రబాబు నగర్ లో కురుబలకోటకు చెందిన రమణారెడ్డి(40) అనే వ్యక్తిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యాచేశారు.మృతుడు తేరు పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. రమణారెడ్డి హత్య చేసిన దుండగులు….