Latest Posts

AP

చంద్రబాబు మెడలో జనసేన కండువా, తొలిసారి – సోషల్ మీడియాలో ట్రోలింగ్…!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పెద్ద సంఖ్యలో తన పార్టీ అభ్యర్దులను పెద్ద సంఖ్యలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో….

AP

గొర్రెల కాపరులకు రూ.10లక్షల బీమా.. : చంద్రబాబు..

గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తామని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా శనివారం కురబలతో సమావేశం నిర్వహించారు. బాబు మాట్లాడుతూ ’ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా….

చలాన్లపై రాయితీతో రూ. 29.45 కోట్లు వసూలు..!

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు జరిమానా చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున చలాన్ల క్లియరెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 28….

రైతుభరోసా, పింఛన్లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన – ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని….

డార్లింగ్ ఫ్యాన్స్ కు పొంగల్ గిఫ్ట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్..

సలార్ సీజ్ ఫైర్- పార్ట్ 1 కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండో వారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. పైగా న్యూ ఇయర్ టైమ్ కావడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడం సలార్ కు….

AP

నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు సీఎం జగన్ మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రామచంద్రపురం స్థానాల్లో సిట్టింగ్….

AP

జగన్ కు కౌంటర్ గా ఎన్నికల వేళ టీడీపీ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయ కీలక మలుపులు తిరుగుతోంది. సీఎం జగన్ అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొత్త సమీకరణాలతో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ సమయంలో….

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతాం..

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం….

టీఎస్ఆర్టీసీలోకి కొత్తగా 80 కొత్త బస్సులు: మార్చికి 1000కిపైగా అధునాతన బస్సుల ఎంట్రీ..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించిన నేపత్యంలో టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో….

బాసర మండల అభివృద్ది, పేదల సంక్షేమం కోసం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు….

నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు,పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు….