న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు
న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది. ఏకంగా భారత్లోని ఆ దేశ హైకమిషనర్కు సమన్లను జారీ చేసింది…..










