Latest Posts

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది. ఏకంగా భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లను జారీ చేసింది…..

AP

చంద్రబాబు కోసం, మరో ఇద్దరు ఢిల్లీ లాయర్లు – సీఐడీ తరపున మరొకరు..!!

చంద్రబాబు కు బెయిల్ దక్కుతుందా. స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ పై ఏం జరగనుంది. ఇప్పుడు రాజకీయంగా ఇదే ప్రధాన చర్చగా మారుతోంది. అటు హైకోర్టులో..ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటీషన్ల పైన విచారణ జరగనుంది. ఈ సమయంలోనే చంద్రబాబు కోసం….

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కాం కేసులో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈడీ షాక్

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ స్కాం కేసులో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. ఫిబ్రవరిలో యూఏఈలో రస్‌అల్‌ఖైమాలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి పలువురు నటులు, గాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో….

AP

దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం

తిరుపతి/విజయవాడ: దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించడంలో తాము రాజీకాము అంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నది. మధ్యాహ్న….

వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచన

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచన చేసింది. అక్టోబర్ నెల 1వ తేదీ వరకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు….

పట్టపగలు ప్రియుడితో లేచిపోయిన పిల్లల తల్లి, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లబోదిబో !

భువనేశ్వర్/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులు పిల్లలతో కలిసి వేరే సిటీకి వెళ్లారు. పని చేస్తూ భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్న భర్తకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. భర్తతో కలిసి….

AP

టీడీపీ ఇండియా కూటమిలో భాగమే అని దీంతో రుజువైంది: ఎంపీ సాయిరెడ్డి!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టును టిడిపి నేతలు నిరసిస్తున్నారు. కక్షపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి అధినేత….

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటే మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ శాంపిల్స్ పై అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. దేశంలో నిఫా వైరస్….

హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్,….

వందే భారత్ కు పోటీగా వస్తున్న రైళ్లు

అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం తక్కువగా ఉండాలన్నదే ఈ రైళ్ల తయారీ వెనక ఉన్న ఉద్దేశం. అయితే….