జగన్ ఆకస్మిక నిర్ణయం..
రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి సభను నిర్వహించారు. రెండో సభను దెందులూరు లో ఏర్పాటు చేశారు. మూడో సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించారు. అయితే ఈ సభలకు భారీగా….










