Latest Posts

AP

మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు.. జగన్ సంచలన కామెంట్స్..

ప్రభుత్వ విద్య విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. టిడిపి హయాంలో పేదలకు ప్రభుత్వ బడులు, డబ్బున్న వారికి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు అందేవని.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం….

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత….

చైనా చేతికి భారత కీలక సమాచారం..

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే….

హైదరాబాద్ ట్రాఫిక్ కు ‘దుబాయ్’ పరిష్కారం.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఐదు ప్రాంతాలను అధికారులు ఇందుకు ఎంపిక చేశారు.. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కిలోమీటర్ల మేర సొరంగం లాగా టన్నెల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది…..

వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు..

వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి….

AP

చెల్లి షర్మిలను అరెస్ట్ చేయించిన సీఎం జగన్…

జగన్ తో రాజకీయంగా విభేదించిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకొని సోదరుడిపైనే ఆమె కత్తులు దూస్తున్నారు. ఏపీలో వైసిపి పతనంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఆరోపణలు….

AP

ఏపీలో కండోమ్ రాజకీయాలు..!

తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం అందిస్తామని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా కండోమ్ ప్యాకెట్లను టిడిపి నేతలు పంచుతున్నట్లు వైసీపీ సోషల్….

రైతులపై మరోమారు టియర్ గ్యాస్ ప్రయోగం..

కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన క్రమంలో రైతులు ఢిల్లీ చలోకు యత్నించారు. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా బలగాల చేతిలో ఒకరైతు మరణించినట్లు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ….

మేడారం జాతర ప్రారంభం.. ప్రధాని ఆసక్తికర ట్వీట్..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారమ్మ జాతర ప్రాశస్త్యం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం సారలమ్మ గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర….

కోస్గి సభలో రేవంత్ కీలక ప్రకటన..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500….