ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!
ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల….










