Latest Posts

AP

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల….

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు…

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు….

కేసీఆర్ రెండో విడత ప్రచారం ఇలా: రోజుకు 3-4 సభలతో హోరు, 16 రోజుల్లో 54 నియోజకవర్గాల్లో

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు రెండో విడత ప్రచారానికి సిద్దమయ్యారు…..

రైతులు, లంబాడీలపై రేవంత్ అవమానకర వ్యాఖ్యలు: కేసీఆర్‌తో పోలికా అంటూ హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ….

ఈ గ్రామంలో ఆరుదశాబ్దాలుగా శ్మశానంలో దీపావళి సంబురాలు…

దీపావళి సంబురాలు మొదలయ్యాయి. ఈ పండుగక్కి ఇల్లంతా దీపాలతో అలంకరించి, లక్ష్మిమాతాను కొలచి, ఎంతో వైభవంగా పటాసులు కాలుస్తూ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాలామంది ఇంటిదగ్గర, స్నేహితులతో కలిసి, కార్యాలయాల్లో జరుపుకుంటారు. కానీ, తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం….

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి….

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా….

AP

యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు

న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో….

AP

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం — జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు — కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కదిరి, నవంబర్ 8: 👉….