Latest Posts

వరల్డ్ కప్ ఓటమికి కారణం మోడీయే-రాజస్తాన్ ప్రచారంలో రాహుల్..

భారత్ తాజాగా జరిగి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పడుతున్నాయి. అదే సమయంలో బీజేపీ ప్రత్యర్ధులు కూడా ఆ పార్టీతో పాటు ప్రధాని మోడీని ఆడుకుంటున్నారు. ప్రధాని మోడీ….

ఎన్నికల కోడ్ ఉల్లంఘన: కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని….

బాహుబలికి కట్టప్పా.. దేవరకు శ్రీకాంత్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫుల్ ఖుషీ అవుతుంటారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమయ్యారు. ఈ….

తెలంగాణలో కాంగ్రెస్‌ మేనియా.. కరిగిపోతున్న కేసీఆర్‌ హ్యాట్రిక్‌ స్వప్నం?

చాలాచోట్ల హోరాహోరీ.. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌– బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారింది. సర్వే సంస్థలు ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు పోటీలు పడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ కారణంగా సర్వేలు బయట పెట్టకపోయినా..పార్టీలకు పూర్తి సమాచారం ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ తమదే అధికారం….

AP

చంద్రబాబుకు ఫుల్ బెయిల్.. ఈ కారణాలు పేర్కొన్న హైకోర్టు..

ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు సైతం పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల….

వెన్నుతట్టి.. ధైర్యమిచ్చి.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో స్ఫూర్తినింపిన మోడీ..

అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయిన ఆటగాళ్లందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దు: ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇది చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను….

AP

ఏపీ టు తెలంగాణ.. ఖమ్మంకి చేరినవి ఆంధ్రా నోట్ల కట్టలేనా?

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడికి అక్కడే నగదు పట్టుపడుతోంది. హైదరాబాద్ శివార్లలో కార్లలో తరలిస్తున్న నగదు భారీగా పట్టుబడింది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ నగదుకు సంబంధించి పదిమందికి నోటీసులు ఇచ్చారు. వీరంతా….

భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..

టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే….

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్….

ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!

ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4….