కర్నూలు:
చిప్పగిరి మండలం
సంగాల గ్రామంలోఉద్రిక్తత…
వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు…
టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణ…
వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడిన టిడిపి నేతలు…
అంతేకాకుండా, నేను చెప్పినట్లు నడుచుకోవాలి అంటూ టీడీపీ నేతలు ఫోన్లో గిరి ని అసభ్యంగా మాట్లాడిన టిడిపి నేతలు…
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే విరూపాక్షి…
దాడికి పాల్పడిన టీడీపీ నేతలు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు…
నిందితులను అరెస్టు చేసే వరకు నేను పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన.. ఎమ్మెల్యే విరుపాక్షి..
