Latest Posts

AP

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..

గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాకేజీ ధరలే కొనసాగుతున్నాయి. వాటిని పెంచాలని సైతం కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు బకాయిల చెల్లింపుల విషయంలో సైతం….

సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..

ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి….

AP

టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట..?

ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరపడటంతో సీట్లు, టికెట్ల చర్చ పెరుగుతోంది. అదే సమయంలో టికెట్ గ్యారంటీ లేని నేతలు పార్టీలు మారిపోతున్నారు. అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు చేపట్టడంతో ఇదే అదనుగా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు…..

AP

వైసీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా ! పవన్ సమక్షంలో జనసేనలో చేరిక …!

ఏపీలో వైసీపీ స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. కాసేపటికే ఆ….

వారంతా విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు: ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ ఎమెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచించారు. గృహజ్యోతి పతకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్….

కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు అమలుపై రేవంత్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్నిసీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పించేలా….

దేశంలో కరోనా కలవరం.. పెరుగుతున్న జేఎన్‌.1 వేరియంట్ కేసులు..

దేశంలో కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో మంగళవారం నాటికి జేఎన్‌.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే….

AP

వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై? రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ…!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన అసంతృప్త నేతలు ఎన్నకిల వేళ గళం విప్పుతున్నారు.   రాజకీయంగా తమకు భవిష్యత్తు ఎటు బెటర్ అంటే అటు వెళ్లేందుకు….

AP

‘ఆడుదాం ఆంధ్ర’ వర్సెస్ ‘అడుగుదాం ఆంధ్ర’: ఏపీలో రాజకీయ రచ్చ!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క విలేజ్ వాలంటీర్లు సమ్మె ప్రకటించి తమకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రారంభమైన ‘ఆడుదాం….

డబుల్ డిజిట్ సీట్లు పక్కా: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటూ కిషన్ రెడ్డి..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని తెలిపారు. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్….