Latest Posts

అమలులోకి కొత్త చట్టాలు..! రాజధానిలో తొలి కేసు..!

మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట. ఈ చట్టం సామాన్యులకు గుదిబండగా మారుతుందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు గొంతెత్తారు. అయినా మోదీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు…..

బీఆర్ఎస్‌కు గట్టి షాక్, సొంతింటికి బస్వరాజు, మరో ఇద్దరు కూడా..!

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్లంతా మంతనాలు సాగించినట్టు సమాచారం. వీలు కుదిరితే రేపోమాపో ఆ….

కేసీఆర్‌కు బిగ్ షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత..కమిషన్ ముందు హాజరు..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అడ్వకేట్ జనరల్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు కేసీఆర్ రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది…..

AP

పెన్షనర్లతో ముఖాముఖిలో చంద్రబాబు..!

ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లను అందించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెరిగిన….

AP

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు..!

మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు కొత్త ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ….

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి.

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని….

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2024 పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలను జరగనున్నాయి. జులై 18న….

AP

పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం కీలక చర్చలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతీ శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.   ఇందులో భాగంగా శాఖల స్థితి గతులు, నిధులు,….

AP

వైసిపికి షాక్..! పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు..!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరమన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు…..

రానా నాయుడు సీక్వెల్ రెడీ..! మరి రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ పేరుకు యూత్‌ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌‌లో మంచి క్రేజ్ ఉంది. కామెడీ, ఎమోషనల్ నటనతో వెంకటేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, కడుపుబ్బా….