కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని రామతీర్థం కొండపై కొలువైన వేదమాత గాయత్రి దేవి అమ్మవారికి వరుణ దేవునికరణ కోసం 108 నీటి బిందెలతో గ్రామంలో లింగమయ్య స్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సమర్పించారు.

Posted Under AP
Editor