Latest Posts

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం..

ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. కొన్నిచోట్ల బీజేపీ ఆఫీసుల….

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..!

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం….

తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం..!

తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం చెలరేగింది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఆవిష్కరించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో….

AP

కేబినెట్ భేటీ – వాలంటీర్లు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..!

ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టం..ప్రభుత్వ సాయం పైన చర్చించనున్నారు. అదే విధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నూతన మద్యం,….

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ మూసి మూసీ ఆక్రమణలు..? రెడీగా హైడ్రా బుల్డోజర్లు..!

తెలంగాణలో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? మళ్లీ కూల్చివేతలు ఎప్పుడు ? ఏయే ప్రాంతాలపై హైడ్రా దృష్టి పెట్టింది? ఈసారి మూసీ ఆక్రమణలను టార్గెట్ చేసిందా? రెవిన్యూ అధికారులు అక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  ….

AP

వరద బాధితులకు ఆర్దిక ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం..!

వరద బాధితులకు ప్రభుత్వం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. భారీగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఆర్దిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. వరదల్లో మునిగిన ప్రతీ ఇంటికి రూ 25 వేలు అందనుంది. అదే విధంగా ప్రతీ వాహనదారుడితో పాటుగా వ్యాపారులకు ఆర్దికంగా ప్రభుత్వం….

AP

పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్..

అనంతపురం, సెప్టెంబర్ 17: అనంతపురం నగరంలోని రాణి నగర్ లోని  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం  లోని  కళ్యాణ మండపం నందు విశ్వ కర్మ జయంతి వేడుకలు ఘనంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ….

ప్రజాపాలన లో జెండా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు..

INC:- sep17 గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు యుండి హమీద్ అద్వార్యంలొ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇ రోజు గంభీరావుపేట గాంధీ చౌక్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 వ సం,,న భారత….

జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు-భద్రతే పెను సవాల్ ..!

జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల….

అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఎక్కువగా జారీ చేయకపోవడంతో చాలా మంది అర్హులు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు….