Latest Posts

బిజెపి తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కాయంటే..?

పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన రాకముందే భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది.. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఏకంగా 380 పార్లమెంటు స్థానాలను….

ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్..?

మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే.. రాజకీయాలంటే శాశ్వత శత్రుత్వాలు కాదు అని.. రాజకీయ పార్టీలు వాటి అవసరాల ఆధారంగానే అడుగులు వేస్తాయని.. ఇందులో ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు.. ఏ రాజకీయ నాయకుడు కూడా రాఘవేంద్ర మఠం సన్యాసి….

AP

నీళ్లు అడిగితే చంపేశాడు..

బాణావత్ సామిని అనే గిరిజన మహిళ నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ వద్దకు వెళ్ళింది. అయితే టిడిపి వారికి నీళ్ళు ఇచ్చేది లేదంటూ వైసీపీ నాయకుడు అనుచరుడు, డ్రైవర్ మణికంఠ తేల్చి చెప్పాడు. ట్యాంకర్ ఏర్పాటు చేసింది ప్రజలందరి కోసం కదా అని….

AP

వైస్సార్సీపీ లోకి ముద్రగడ.. పవన్ పై పోటీ..

పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఊహగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు అక్కడ చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పిఠాపురం స్థానం….

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌.. కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం..!

ప్రధాన మంత్రి సూర్యఘర్‌ స్కీంకు కింద చేపట్టే సోలార్‌ ప్రాజెక్టుకు రూ.75,021 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024, ఫిబ్రవరి 13న పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా సోలార్‌ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారం పొంతాయని భావిస్తున్నారు…..

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నిమిషం ఆలస్యం నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒకవేళ ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. అంతేకాదు గతంలో ఉన్న….

జీరో కరెంటు బిల్లు.. అమలులోకి ఉచిత విద్యుత్‌ స్కీం..!

ఫిబ్రవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు గ్యాంరటీను చేవెళ్లలో ప్రారంభించారు. దీంతో శుక్రవారం(మార్చి 1) నుంచి జీరో కరెంటు బిల్లు అమలులోకి వచ్చింది. ఈమేరకు బిల్‌ కలెక్టర్లు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయనున్నారు. ప్రజాపాలనలో….

AP

వైసీపీలోకి దిగ్గజ కాపు నేత కొడుకు.. జనసేనకు షాక్..

హరి రామ జోగయ్య గత కొద్దిరోజులుగా జనసేనకు పనిచేస్తున్నారు. అయితే నేరుగా పార్టీలో చేరకుండా కాపు సంక్షేమ సేవా సమితి పేరిట జనసేనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా దాదాపు 40 పైగా అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాలని పవన్ కు….

AP

జగన్ పై వైఎస్ సునీత యుద్ధం..

గత ఐదేళ్లుగా సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేశారు కూడా. సిబిఐ చురుగ్గా పనిచేసే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అవినాష్ తండ్రి….

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం….