కాదంబరీ జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ కాబోతున్న ఐపీఎస్..?
ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాదంబరిని వేధించిన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిని….









