Latest Posts

AP

కాదంబరీ జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ కాబోతున్న ఐపీఎస్..?

ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాదంబరిని వేధించిన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిని….

రైతులకు శుభవార్త.. వరికి క్వింటాకు రూ.500 బోనస్..!

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు….

AP

జనసేన నుంచి జానీ మాస్టర్ సస్పెండ్..?

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన టాలీవుడ్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఉరఫ్ షేక్ జానీ బాషాపై తాజాగా రేప్ ఆరోపణలు వచ్చాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై….

20న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైడ్రాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం ..

సెప్టెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్జారీకి ఆమోదం….

వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా 600 ప్రత్యేక బస్సులు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది…..

AP

ఇసుక పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పథకం అమల్లోకి తెచ్చిన తరువాత రవాణా ఛార్జీల పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీని పైన అద్యయనం చేసి ధరలు ఫిక్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ….

AP

కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు..!

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు….

ఈ టర్మ్‌లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’..!

ఒకే దేశం. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అన్న తన ఎన్నికల హామీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ….

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఈసారి ఎంతంటే..?

వినియోగదారులకు బిగ్ షాక్. చమురు సంస్థలు గ్యాస్ ధరలు మళ్లీ పెంచాయి. సెప్టెంబర్ ఒకటో తేది వచ్చిన నేపథ్యంలో చమురు సంస్థలు గ్యాస్ ధరలపై అప్డేట్ ప్రకటించాయి.   19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి…..

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్..!

రామగుండంలో మూతపడ్డ బీ పవర్హౌస్62.5 మెగావాట్ల విద్యుత్ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్‌కో జాయింట్‌గా పవర్ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు…..