Latest Posts

AP

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయు వారు రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేరు రజక సుజాత రజక ఆంజనేయులు..

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయు వారు రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేరు రజక సుజాత రజక ఆంజనేయులు గద్వాల మార్కెట్ ķ డైరెక్టర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా

అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే..!

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం….

AP

వైసీపీకి వార్నింగ్ ఇచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి..!

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు నిన్న వైఎస్ జగన్ కు లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలిశారు. గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం బయటికి వచ్చిన బాలినేని….

AP

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.. ఎన్డీడీబీ రిపోర్టులో సంచలన విషయాలు..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లుగా ఎన్డీడీబీ (నేషనల్‌ డెయిరీ….

కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న విర‌మ‌ణ‌.. కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్….

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుముదిని..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని బాధ్యతలను స్వీకరించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. దీంతో నేడు బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ హోదాలలో….

జమ్మూకశ్మీర్ తొలి విడత పోలింగ్ వివరాలు..

జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బుధవారం తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె తెలిపారు…..

AP

కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

ముంబై నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు కొత్త మలుపు తిరుగుతుందా? ఈ వ్యవహారంలో మరో ఐఏఎస్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారా? ఆయనతోపాటు ఓ సలహాదారు ఉన్నారా? మరో ఐపీఎస్ అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? పోలీసు ఉన్నతాధికారులకు ఆయన వర్తమానం పంపించారా?….

AP

దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ..

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ నుంచి రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీపావలి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీపావలి రోజు….

అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు, పార్టీలకతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో….