Latest Posts

AP

డా.బి ఆర్ అంబేద్కర్ గారి,133వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:14.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా అంబేడ్కర్ గారి, విగ్రహానికి పూలమాలలు వేసి ,నివాళులార్పించడం జరిగింది, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల….

బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలను గుమ్మరిస్తున్నాయి. అయితే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు ఇప్పటికే హ్యూహాలు అమలు….

315 కోట్ల అవినీతి కేసు.. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సీబీఐ కేసు..

ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి మెఘా ఇంజినీరింగ్ కు చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో….

దళితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా: కేసీఆర్ హెచ్చరిక ..

తాను బతికున్నంత వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి….

AP

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ యాత్రను పూర్తిచేశారు. బస్సు యాత్ర సందర్భంగా అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు….

AP

సీఎం జగన్‌పై రాళ్ల దాడి..

సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం….

జమ్ము కశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా.. ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని అన్నారు. త్వరలోనే కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని వెల్లడించారు.   జమ్ము కశ్మీర్….

లైసెన్స్ రద్దు చేస్తాం.. ట్రేడర్లకు సీఎం రేవంత్ హెచ్చరిక..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ట్రేడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను….

కవిత సీబీఐ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని….

AP

పిఠాపురంలో పవన్ కు ఓటేయకుండా బెదిరింపులు..? వర్మ షాకింగ్ కామెంట్స్..!

ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలంతా ఓ ఎత్తు, పిఠాపురంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్, వంగా గీత పోరు మరో ఎత్తుగా మారుతోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలవనీయకుండా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా….