Latest Posts

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత పాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో….

రంగంలోకి కేసీఆర్.. కాంగ్రెస్ టార్గెట్ గా వారికోసం బస్సు యాత్ర..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతూ అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి వెళుతున్న కేసీఆర్ త్వరలో బస్సు యాత్రను….

కేసీఆర్‌‌‌పై చేతబడి…?ఇంటి వద్ద క్షుద్రపూజలు..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి…..

AP

ఏపీ, తెలంగాణా ఎన్నికల సమరం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమైన ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో మరో అంకానికి త్వరలో తెర లేవబోతుంది. నామినేషన్ల పర్వం ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. ఏపీ,….

AP

ఎన్నికల వేళ తెరపైకి స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయ్యి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి, ఏపీ ప్రభుత్వం….

బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ప్రధాన అంశాలివి..

దేశంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ లోక్ సభ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా.. మోడీ గ్యారెంటీ – 2047 కల్లా వికసిత భారత్ నినాదంతో సంకల్ప్ పత్ర్ పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కేంద్ర….

సోదరి కోసం రామన్న ఢిల్లీ బాట.. సీబీఐ ఆఫీస్ లో కేటీఆర్..!

మద్యం కుంభకోణంలో అరెస్టయిన సోదరి, ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ ప్రధాన కార్యలయంలో కవితను కలిశారు. కవితన కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు కవిత భర్త, న్యాయవాది మోహిత్ రావు….

ఉప ఎన్నికలకు సిద్ధంకండి.. రాజయ్యతో కేసీఆర్, కీలక బాధ్యతలు..

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అంతేగాక, వరంగల్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని….

AP

ఏపీలో రాళ్ల దాడులు. జగన్, పవన్, ఇప్పుడు చంద్రబాబుపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత….

AP

వైఎస్ జగన్‌ భద్రతను పెంచిన కేంద్రం.. వారి హ్యాండోవర్‌లో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దించనుంది…..