లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత పాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో….










