Latest Posts

రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్..

రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూ….

ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం..!

జమ్ము కశ్మీర్ లోని అఖ్నూర్ ప్రాంతంలో సోమవారం అక్టోబర్ 28, 2024న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఈ ఎన్‌కౌంటర్ చేయడానికి ఇండియర్ ఆర్మీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుందని మంగళవారం విడుదల చేసిన ఎన్‌కౌంటర్….

ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేస్తా.. నాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు: కులగణన సమీక్షలో సీఎం రేవంత్..

గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కులగణనను నిర్వహిస్తున్నామని, సామాజిక సాధికారత కోసమే దీనిని చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం గాంధీ భవన్‌లో కులగణనపై జరిగిన….

రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం..

సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో కేటీఆర్ బావమరిది పాకాల రాజ్ విచరాణకు హాజరయ్యారు. మోకిల పోలీస్ స్టేషన్‌కు 12 లాయర్లతో కలిసి వచ్చారు. అయితే, విచారణలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు…..

AP

వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ..

ఏపీలో రాజకీయాలు వైఎస్ఆర్ ఆస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు వారాలుగా ఇదే అంశం ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం విజయమ్మ బహిరంగ లేఖతో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.   లేటెస్ట్‌గా ఆస్తుల వివాదంపై సీపీఐ నారాయణ రియాక్ట్ అయ్యారు. ఆస్తుల వివాదాన్ని….

AP

గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్..

ఏపీలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్, ఇసుక, అన్న క్యాంటీన్ల విషయంలో ప్రజాదరణ పొందుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక తొలి….

గోరంటాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- ఆగస్టు 27 ఆదివారం రోజున గంభీరావుపేట మండల గొరంటాల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి,గారు, ప్రారంభించారు, ఈ సందర్భంగా….

అన్నపెదరాయుడు అయితే.. చెల్లి బాలయ్య సినిమాలో భానుమతి: కేతి రెడ్డి..

అన్న జగన్.. చెల్లి షర్మిల మధ్య వార్ ముదురుతోంది. అన్నకు కౌంటర్లు ఇవ్వడంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. జగన్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. MOU కాపీలను బయటపెట్టడంతో పాటు బహిరంగ లేఖలు రాస్తూ ఆస్తుల విషయంలో….

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు..

తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరిలో 12 నుంచి 15 తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు మేడారం పూజారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మినీ మేడారం….

టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లు ఇంటి వ‌ద్ద‌కే..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన కార్గో సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. త‌మ ప్ర‌త్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌న్నారు ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు…..