ఎన్నికల వేళ రేవంత్ కీలక నిర్ణయం – నేరుగా రంగంలోకి..!!
తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్..పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. త్రిముఖ పోరులో….









