Latest Posts

ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..

INC:- నవంబర్ 4 సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు రైస్ మిల్లర్ల….

సముద్రయాన్ లో వినూత్న ఆవిష్కరణ మత్స్య 6000.. పాతాళలోకాలను అన్వేషించనున్న భారత్..

భారతదేశం గగనతలంపైనే కాదు పాతాళ లోకంలోనూ అడుగు పెట్టేందుకు చకచక అడుగులు వేస్తుంది. అంతరిక్ష తలంలో విభిన్న అన్వేషణలకు శ్రీకారం చుట్టిన భారత్ ఇప్పుడు సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది. దాదాపు 12….

AP

మాజీ ఎంపీ గోరంట్ల‌ మాధ‌వ్‌పై వాసిరెడ్డి ప‌ద్మ పోలీసుల‌కు ఫిర్యాదు… కార‌ణ‌మిదే..!

ఇటీవ‌ల వైసీపీ పార్టీని వీడిన ఏపీ మ‌హిళా క‌మిష‌న్ మాజీ ఛైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ… మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నార‌ని విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఇచ్చిన త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు…..

AP

సంక్రాంతి కల్లా గుంతలు లేని ఏపీ-సర్కార్ కొత్త కార్యక్రమం..!

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రోడ్ల దుస్థితి జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లకు సైతం గుంతలు పూడ్చలేని పరిస్ధితి రావడంతో పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు సైతం జోకులేసుకునే స్థాయికి పరిస్ధితి వెళ్లిపోయింది. అయినా….

తెలంగాణలో 6 నుంచి ఒంటిపూట బడులు.. కారణం ఇదే..!

తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా….

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ..

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి….

లుంగీ కట్టులో ఊర మాస్ గా రామ్ చరణ్..! గేమ్ చేంజర్ టీజర్ అప్డేట్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లో గేమ్ చేంజర్ చిత్రం పట్ల ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. సినిమా రిలీజ్ డేట్ (2025 జనవరి 10) అనౌన్స్ చేసినప్పటి నుంచి… ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో నేడు దీపావళి సందర్భంగా….

AP

సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్లను పెంచామని, ఈరోజు….

పాదయాత్రపై కేటీఆర్ కీలక ప్రకటన..

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్న సాయంత్రం ఆయన ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ఎక్స్ వేదికగా అభిమానులు, నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు…..

AP

ఈదుపురంలో ఉచిత గ్యాస్ అందించి… స్టవ్ వెలిగించి… టీ తయారుచేసి తాగిన చంద్రబాబు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో జరిగిన కార్యక్రమంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు.   లబ్ధిదారు శాంతమ్మ….