Latest Posts

75 ప్రశ్నలతో… తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కులగణన సర్వే..

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆయా జిల్లాల్లో ఆయా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.  ….

రాహుల్ గాంధీకి దమ్ముంటే ఇప్పుడు తెలంగాణ యాత్ర చేయాలి: బండి సంజయ్..

గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని… ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో….

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో….

AP

ఏపీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత నిచ్చిన ఈసీ..

ఏపీ శాసనమండలికి సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏయే జిల్లాలు, ఏయే మండలాలు ఏయే నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయనే దానిపై సందిగ్ధత నెలకొని ఉండగా, ఎన్నికల సంఘం ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిని….

AP

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే: ఏపీ డీజీపీ..

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ తాజాగా స్పందించారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని….

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 25న సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పార్లమెంటు….

AP

15 వేల కోట్ల అమరావతి రుణానికి వరల్డ్ బ్యాంక్ కీలక షరతు-అమలుకు సిద్ధమైన సర్కార్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ షరతులతో అంగీకరించింది. ప్రభుత్వం కోరిన విధంగా నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించిందని, అయితే కొన్ని సూచనలు చేసిందని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ….

AP

క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు… ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు..

నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు.   ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం….

ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిగ్-29 విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళుతోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం….

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.   వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో….