నారా లోకేష్ ను హెచ్చరించిన యాపిల్..
ఈనెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వాడుతున్న ఫోన్….










