అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ..?
తెలుగుదేశం పార్టీకి పోటీగా రేపు (అక్టోబర్ 24) మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ ఏదో ప్లాన్ చేసింది. ఎందుకంటే, ‘బిగ్ ఎక్స్పోజ్ స్టే ట్యూన్డ్’ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వారికి పోటీగా వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో….
తెలుగుదేశం పార్టీకి పోటీగా రేపు (అక్టోబర్ 24) మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ ఏదో ప్లాన్ చేసింది. ఎందుకంటే, ‘బిగ్ ఎక్స్పోజ్ స్టే ట్యూన్డ్’ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వారికి పోటీగా వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో….
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో….
LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్పై మేము ఒక ఒప్పందానికి వచ్చాము. దానితో మేము 2020 లో పరిస్థితిని తిరిగి సాధించామని ఆయన తెలిపారు. చైనాతో సరిహద్దు….
జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మారు గంగారెడ్డి హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు పక్కా స్కెచ్ తో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ఇప్పటికే మోహరించారు…..
బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ధరణి పోర్టల్. దీని వలన సమస్యలు జఠిలమయ్యాయే తప్ప పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు నానా అవస్థల పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ధరణి ని రద్దు చేసి సమస్యల….
వైసీపీ అండచూసుకుని అప్పట్లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత టోటల్ గా ఆ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. మంగళవారం టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా….
క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు గవర్నమెంట్ ఆఫీసులు, నలుగురు అధికారులు, సిబ్బంది చుట్టూ కనీసం వారం రోజులైనా తిరగాల్సిందే. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలో నిరీక్షణ తప్పదు. అయితే ఇకపై….
దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ముహూర్తం కుదిరింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ….
కేసీఆర్ ప్రభుత్వంలో 317 జీవో ఎన్నో వివాదాలకు కారణమైంది. స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల సమయంలో 317 జీవో బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన….
టీడీపీని తెరవెనుక మంత్రి నారా లోకేష్ హ్యాండిల్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు.. చిన్నబాబుకే పగ్గాలు అప్పగించారా? చీటికి మాటికీ బీజేపీ పెద్దలకు కలవడం వెనుక అదే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీలో మంత్రి నారా లోకేష్ పాత్ర….