Latest Posts

AP

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన..

ఏపీ ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుండి ఎప్పుడు ఆ పథకంపై కబురు వస్తుందా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయగా, తాజాగా కూటమి ప్రభుత్వం కూడ….

AP

ఏపిలో వాలంటీర్ల పై సస్పెన్స్..

ఏపీలో చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా నెలకు రూ 10 వేలు వేతనం ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు….

జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ..?

రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసాను సమర్థవంతంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు….

గర్ల్స్ బాత్‌రూంలో కెమెరాలు..! రంగంలోకి మహిళా కమిషన్..

మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని బుధవారం రాత్రి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ రాష్ట్ర మహిళా….

2025లో కేంద్ర కేబినెట్ తొలి సమావేశం… రైతుల కోసం కీలక నిర్ణయాలు..!

కేంద్ర కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025లో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ రైతులకు అంకితం చేశారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైతుల సంక్షేమం గురించి ప్రధానంగా ఈ కేబినెట్….

AP

సినీ ఇండస్ట్రీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, పరిణామాల తరువాత సినీ పరిశ్రమలో మార్పుల గురించి సూచనలు అందాయి. తెలంగాణ సీఎం రేవంత్ ఇక బెనిఫిట్ షో ..టికెట్ ధరల పెంపుకు నో….

AP

ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ అమలు….

ఫార్ములా-ఈ కేసులో పస లేదు… అదొక లొట్టపీసు కేసు: కేటీఆర్..

ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూద్దామని….

తెలంగాణలో భూ భారతి చట్టం కొత్త రూల్స్..

తెలంగాణలో భూ భారతి చట్టం నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ చేతికి వచ్చాయి. ఎన్నికల్లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొని వచ్చారు. ఈ పోర్టల్ నిర్వహణ విదేశీ….

నాపై రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేశాడు..: కేటీఆర్..

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే.. పలు రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. పసలేని పనికి మాలిన….