Latest Posts

ఈ నెల 26 నుంచి రైతు భరోసా..?

రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, రైతు భరోసా పథకం కింద….

తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు.. రేవంత్ సర్కార్ హెచ్చరికలు..

చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది.   ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ….

AP

రీతూ – భారతీ బిగ్ స్కామ్..!

10 కాదు.. 20 కాదు.. ఏకంగా 700 కోట్ల కుంభకోణం. వైసీపీ హయాంలో.. ఆంధ్రప్రదేశ్‌లో వందల ఎకరాల భూముల్ని కొట్టేశారు. లిటిగేషన్ భూములు, అడ్డగోలు రిజిస్ట్రేషన్లతో.. కోట్లు కొల్లగట్టారు. ఈ వ్యవహారంలో ఓ రిటైర్డ్ సబ్‌ రిజిస్ట్రార్.. సీఎం చంద్రబాబుకు రాసిన….

AP

ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం..! ఇక ఆ సమస్యలకు చెక్..

మీకు భూమి ఉందా.. అయితే మీకోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే, భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి…..

రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని గ్రామీణ ర‌హ‌దారుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ ర‌హ‌దారుల నిర్మాణానికి జనవరి నుంచి నెల‌కు రూ.150 కోట్ల చొప్పున జూన్….

కేటీఆర్ కు ఏసీబీ షాక్-ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో సమన్లు..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఇవాళ తెలంగాణ ఏసీబీ షాకిచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు అక్రమాల విషయంలో జరుగుతున్న విచారణకు హాజరు కావాలని ఆయనకు సమన్లు పంపింది. ఈ నెల….

AP

పిఠాపురం పై పవన్ కీలక నిర్ణయం..! త్వరలోనే అమలు..

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో పాటు కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు….

AP

ఏపీలోని ఆ నగరాలలో డబుల్ డెక్కర్ మెట్రో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ మరియు విజయవాడలో తొలి దశ మెట్రో ప్రాజెక్టులపై డీపీఆర్ లు సిద్ధం చేశారు. రెండు నగరాలలోనూ డబుల్ డెక్కర్….

చైనాలో మరో వైరస్.. భారత్ ప్రభుత్వం హెచ్చరిక..

కొవిడ్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ కేసులు నమోదవడం ఆందోళకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలని.. ఒకవేళ ఆ కేసులు భారత్ లోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు,….

శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ..

లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. స్థానికంగా అటవీ ప్రాంతం కావటంతో ముందుగా అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసమీకరణ.. స్థానిక పరిస్థితుల పైన జిల్లా యంత్రంగం….