వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా 600 ప్రత్యేక బస్సులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది…..










